News

రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఫ్యాన్ కోరిక కొండగట్టు అంజన్న నెరవేర్చాడు. RCB పంజాబ్‌పై విజయం సాధించి ట్రోఫీ గెలుచుకుంది. విరాట్ ...
ఇప్పుడంటే ప్రతీ దానికీ రకరకాల కెమికల్స్ వచ్చేశాయి గానీ.. పూర్వం ఇంటి చిట్కాలు చాలా మంచివి. వాటి వల్ల సైడ్ ఎఫెక్టులు పెద్దగా రావు. అలాంటి ఒక చిట్కాతో దోమలు, బొద్దింకలకు చెక్ పెడదాం.
ప్రసిద్ధ నటి శ్రీలీల ఇటీవల శ్రీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఆధ్యాత్మిక ...
నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఆత్మకూరు డీఎస్పీ పర్యవేక్షణలో శ్రీశైలంలో నాటుసారా వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకున్నారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
అలిగఢ్‌లోని సారసూల్ ప్రాంతానికి చెందిన 23ఏళ్ల కృష్ణా శర్మ పుట్టినప్పటి నుంచీ అన్నం తినడం లేదు. ఆమె జీవితం పూర్తిగా ఫలహారంపై ఆధారపడింది. అంటే ఫలాలు, జ్యూస్ మాత్రమే తీసుకుంటోంది. ఆమె చెబుతున్నదాని ప్రకా ...
BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌లో జూన్ 4, 2025న కాళేశ్వరం ప్రాజెక్టుపై KCRకి జారీ చేసిన నోటీసులను ఖండిస్తూ మహాధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుతో వ ...
ఒకదశలో ఫైనల్లో ఆర్సీబీ ఓడిపోయేలా కనిపించింది. పంజాబ్ కింగ్స్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ కింగ్స్ లక్ష్యం వైపు సాగింది. అయితే ఒక క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ RCB యొక్క చారిత్రాత్మక IPL 2025 విజయాన్ని శుభాకాంక్షలు తెలిపారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై RCB 6 పరుగుల తేడాతో గెలిచ ...
హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ అభిమానులు RCB, IPL 2025 టైటిల్ విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. “Ee Sala Cup Namdu” జోష్‌తో నగరం సందడి చేసింది.
అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఐపీఎల్ 2025 ఫైనల్‌పై స్పందిస్తూ, టోర్నమెంట్ విజయాన్ని ప్రశంసించారు. విరాట్ కోహ్లీ విజయం పట్ల శుభాకాంక్షలు తెలుపుతూ, వచ్చే ఏడాది ఐపీఎల్ మరింత అద్భుతంగా ఉండాలన్ ...
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. చెన్నైలో జరిగిన హై ఓల్టేజ్ ఫైనల్లో ...
నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఈ నెల 15న ప్రైవేట్ ఉద్యోగాల మేళా జరుగుతుంది. Amazon, Zomato, Axis Bank వంటి 15కి పైగా సంస్థలు ...